చూపు లేకుండా శిశువు జననం..తల్లికి రూ.కోటి పరిహారం
- May 08, 2026
తెలంగాణ: ఆదిలాబాద్ కు చెందిన భాగ్యశ్రీ అనే మహిళ గర్భధారణ సమయంలో చేయించుకున్న స్కానింగ్ పరీక్షల్లో శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తప్పుడు నివేదికలు ఇచ్చారు. తీరా కాన్పు తర్వాత శిశువు రెండు కళ్లు లేకుండా జన్మించడంతో బాధితురాలు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కమిషన్ అధ్యక్షుడు జాబేజ్ శామ్యూల్, వైద్యుల నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ బాధితురాలికి రూ.కోటి నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కోసం రూ.34 వేలు చెల్లించాలని సంచలన తీర్పునిచ్చారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







