రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- May 09, 2026
మనామా: రాస్ జువాయెడ్ తీరానికి సమీపంలోని జలాల్లో మునిగి 48 ఏళ్ల ఆసియా వ్యక్తి ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. అధికారుల ప్రకటన ప్రకారం.. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ బృందాలు అతని మృతదేహాన్ని వెలికితీశాయి. సంబంధిత అధికారులు సంఘటనా స్థలంలో అవసరమైన విధివిధానాలను పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలింనట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మృతుడికి సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







