రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- May 09, 2026
మనామా: రాస్ జువాయెడ్ తీరానికి సమీపంలోని జలాల్లో మునిగి 48 ఏళ్ల ఆసియా వ్యక్తి ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. అధికారుల ప్రకటన ప్రకారం.. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ బృందాలు అతని మృతదేహాన్ని వెలికితీశాయి. సంబంధిత అధికారులు సంఘటనా స్థలంలో అవసరమైన విధివిధానాలను పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలింనట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మృతుడికి సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







