దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- May 09, 2026
మస్కట్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్ లో లేబర్, రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన పలువురిని ఒమన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆఫ్రికా మరియు ఆసియా దేశాలకు చెందిన 47 మంది ప్రవాసులు ఒమన్ లోకి అక్రమ మార్గాల్లో ప్రవేశించి ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు.
కార్మిక చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వారిని ప్రొత్సహించవద్దని పోలీస్ అధికారులు సూచించారు. చట్టాలకు విరుద్ధంగా ఉంటున్న వారి వివరాలు తెలిస్తే.. సమీప పోలీస్ స్టేషన్కు లేదా అధికారిక ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ల ద్వారా తెలియజేయాలని రాయల్ ఒమాన్ పోలీసులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







