యూఏఈ, ఖతార్, కువైట్లపై జరిగిన దాడులను ఖండించిన సౌదీ..!!
- May 11, 2026
రియాద్ః యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్ల భూభాగాలు మరియు జలాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ద్రోహపూరిత దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. గల్ఫ్ దేశాలు తమ భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి తీసుకుంటున్న అన్ని చర్యలకు సౌదీ అరేబియా మద్దతు తెలిపింది.
"గల్ఫ్ దేశాల భూభాగాలు, జలాలపై జరుగుతున్న బరితెగించిన దాడులను, అలాగే హోర్ముజ్ జలసంధిని మూసివేసే లేదా అంతర్జాతీయ జలమార్గాలకు అంతరాయం కలిగించే ఎలాంటి ప్రయత్నాలనైనా తక్షణమే నిలిపివేయాలని సౌదీ పిలుపునిస్తుంది." అని ఆ ప్రకటన పేర్కొంది. సంబంధిత అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అంతర్జాతీయ సముద్ర మార్గాలకు రక్షణ కల్పించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈ, ఖతార్, కువైట్లపై జరిగిన దాడులను ఖండించిన సౌదీ..!!
- యూఏఈలో ఇ-ఇన్వాయిసింగ్ సర్వీస్ ప్రొవైడర్ గడువు పొడిగింపు..!!
- IRGC-అనుబంధ నెట్వర్క్లో రద్దు చేసిన మండలి సభ్యులు..!!
- పౌరులు భద్రత పరిరక్షణకు సాయుధ దళాలు పూర్తి సిద్ధం..!!
- 4వ జీసీసీ గేమ్స్.. 17 క్రీడాంశాల్లో 1,000 మందికి పైగా అథ్లెట్లు పోటీ..!!
- ధోఫార్లో స్ప్రింగ్స్ పునరుద్ధరణ కోసం ప్రత్యేక చర్యలు..!!
- IPL 2026: బెంగళూరు రాయల్ చాలెంజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ..ముగిసిన ముంబై ఇండియన్స్ కథ
- ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో విజయవంతంగా తలసేమియా రన్
- ఈస్ట్ బెంగళూరులో సమగ్ర మహిళలు-శిశు ఆసుపత్రిని ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్-30 మే 31 వరకు పొడిగింపు









