యూఏఈ, ఖతార్, కువైట్లపై జరిగిన దాడులను ఖండించిన సౌదీ..!!
- May 11, 2026
రియాద్ః యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్ల భూభాగాలు మరియు జలాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ద్రోహపూరిత దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. గల్ఫ్ దేశాలు తమ భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి తీసుకుంటున్న అన్ని చర్యలకు సౌదీ అరేబియా మద్దతు తెలిపింది.
"గల్ఫ్ దేశాల భూభాగాలు, జలాలపై జరుగుతున్న బరితెగించిన దాడులను, అలాగే హోర్ముజ్ జలసంధిని మూసివేసే లేదా అంతర్జాతీయ జలమార్గాలకు అంతరాయం కలిగించే ఎలాంటి ప్రయత్నాలనైనా తక్షణమే నిలిపివేయాలని సౌదీ పిలుపునిస్తుంది." అని ఆ ప్రకటన పేర్కొంది. సంబంధిత అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అంతర్జాతీయ సముద్ర మార్గాలకు రక్షణ కల్పించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







