మలిహా రోడ్డు నుండి 3-లేన్ల బ్రిడ్జిని నిర్మించనున్న షార్జా..!!
- May 12, 2026
యూఏఈః మలిహా రోడ్డును, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డు వైపు వెళ్లే మార్గంతో కలిపే ఒక కొత్త 3-లేన్ల బ్రిడ్జి నిర్మాణానికి షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ఆమోదం తెలిపారు. ఈ బ్రిడ్జి షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్ మరియు మలిహా రోడ్డు కలిసే ఇంటర్ సెక్షన్ వద్ద నిర్మించబడుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి Dh140 మిలియన్ల వ్యయం అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభమై, ఒక సంవత్సరంలోపు పూర్తి అయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చాక ప్రయాణ సమయం సుమారు 9 నిమిషాల వరకు తగ్గుతుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







