యాత్రికులకు స్వాగత కేంద్రాన్ని తనిఖీ చేసిన మదీనా ఎమిర్..!!
- May 12, 2026
మదీనా : హజ్ మరియు ఉమ్రా యాత్రికులకు అందుతున్న సేవలపై మదీనా ఎమిర్ మరియు హజ్, ఉమ్రా కమిటీ ఛైర్మన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ సుల్తాన్ ఆరా తీశారు. ఆయన హిజ్రా రోడ్డులో ఉన్న యాత్రికుల స్వాగత కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. . ఆయన వెంట డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ సౌద్ బిన్ నహర్ మరియు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
యాత్రికులు తమ ఆచారాలను సులభంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి వీలు కల్పించడానికి సౌదీ అరేబియా అన్ని ఏర్పాట్లు చేసిందని మదీనా ఎమిర్ వెల్లడించారు. రెండు పవిత్ర మసీదుల సంరక్షకులు కింగ్ సల్మాన్ మరియు యువరాజు, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ మద్దతుతో హజ్ మరియు ఉమ్రా వ్యవస్థ నిరంతర అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అనంతరం యాత్రికులకు అందుతున్న సేవలను పరిశీలించారు.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







