యాత్రికులకు స్వాగత కేంద్రాన్ని తనిఖీ చేసిన మదీనా ఎమిర్..!!
- May 12, 2026
మదీనా : హజ్ మరియు ఉమ్రా యాత్రికులకు అందుతున్న సేవలపై మదీనా ఎమిర్ మరియు హజ్, ఉమ్రా కమిటీ ఛైర్మన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ సుల్తాన్ ఆరా తీశారు. ఆయన హిజ్రా రోడ్డులో ఉన్న యాత్రికుల స్వాగత కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. . ఆయన వెంట డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ సౌద్ బిన్ నహర్ మరియు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
యాత్రికులు తమ ఆచారాలను సులభంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి వీలు కల్పించడానికి సౌదీ అరేబియా అన్ని ఏర్పాట్లు చేసిందని మదీనా ఎమిర్ వెల్లడించారు. రెండు పవిత్ర మసీదుల సంరక్షకులు కింగ్ సల్మాన్ మరియు యువరాజు, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ మద్దతుతో హజ్ మరియు ఉమ్రా వ్యవస్థ నిరంతర అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అనంతరం యాత్రికులకు అందుతున్న సేవలను పరిశీలించారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







