యూపీలో తుఫాన్ బీభత్సం...74 మంది మృతి!
- May 14, 2026
ఉత్తర్ ప్రదేశ్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం నుంచి 74మంది మృతి చెందారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.భదోహి, బుడౌన్ జిల్లాల్లో భారీ వానలతో పాటు ఈదురు గాలులు అలజడి సృష్టించాయి. అనేక మంది గాయపడ్డారు.విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
సహాయక చర్యలు...
మొబైల్ నెట్ వర్క్ లుకూడా పనిచేయలేదు. కొందరు తీవ్రగాయాలపాలయ్యారు.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. విద్యుత్తు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అలాగే పడిపోయిన చెట్లను కూడా తొలగిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









