ఒమానీ రియాల్కు 250 మార్కును దాటిన రూపాయి..!!
- May 18, 2026
మస్కట్: భారత రూపాయి ఒమానీ రియాల్కు 250 రూపాయల మార్కును అధిగమించిందని ఒమాన్లోని ఎక్స్ఛేంజ్ హౌస్లు వెల్లడించాయి. పెరిగిన ముడిచమురు ధరలు, ప్రపంచ అనిశ్చితి మరియు బలపడిన డాలర్ భారత కరెన్సీకి ప్రధాన అడ్డంకులుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
అధిక ముడిచమురు ధరలు, బలపడిన అమెరికన్ డాలర్, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కలిసి వర్ధమాన మార్కెట్ కరెన్సీలకు క్లిష్ట వాతావరణాన్ని సృష్టించాయని,రూపాయి ఇప్పుడు ఆ ఒత్తిడిని స్పష్టంగా ప్రతిబింబిస్తోందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







