తెలుగు జడ్జికి అంతర్జాతీయ గౌరవం
- May 22, 2026
న్యూ ఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ జడ్జి, తెలుగువారైన జస్టిస్ లావు నాగేశ్వరరావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. లండన్లోని ప్రతిష్ఠాత్మక 'హానరబుల్ సొసైటీ ఆఫ్ ది ఇన్నర్ టెంపుల్' సంస్థ ఆయనను గౌరవ బెంచర్ గా ఎంపిక చేసింది. 600 ఏళ్ల చరిత్ర గల ఈ చారిత్రక సంస్థ.. న్యాయరంగంలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు మాత్రమే ఈ అరుదైన గౌరవాన్ని ఇస్తుంది. దీనిని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు జస్టిస్ నాగేశ్వరరావు తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







