దోహాలో బిజినెస్ మీట్లో పాల్గొన్న ఏపీ మంత్రి పార్థసారథి
- May 23, 2026
దోహా: ఖతార్ రాజధాని దోహాలో నిర్వహించిన బిజినెస్ మీట్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యాపార అవకాశాలపై ఆయన వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అనుకూల విధానాలు మరియు పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు.
దోహాలోని వ్యాపారవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులతో మంత్రి సమావేశమై, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి ఖతార్)

తాజా వార్తలు
- రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసు.. ఇద్దరు నిందితుల అరెస్ట్: సీపీ విసి సజ్జనార్
- ఇవాళే ఏపీ ఈఏంసెట్ కీ విడుదల..రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ లింక్ ఇదే!
- ఢిల్లీలో మండుతున్న ఎండలు
- దోహాలో బిజినెస్ మీట్లో పాల్గొన్న ఏపీ మంత్రి పార్థసారథి
- 'ఇన్నర్ టెంపుల్' గౌరవ సభ్యుడిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు
- బహ్రెయిన్లో ప్రమాదానికి గురైన భారతీయ మహిళ స్వదేశానికి తరలింపు
- ఖతార్లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు
- విమానాలలో పవర్ బ్యాంక్లపై సౌదీ అరేబియా నిషేధం..!!
- కువైట్లో ఎబోలా కేసులు లేవు..సరిహద్దుల వద్ద గట్టి భద్రత..!!
- బహ్రెయిన్ లో ప్రవాసుల కోసం వైద్య శిబిరం..!!









