దోహాలో బిజినెస్ మీట్లో పాల్గొన్న ఏపీ మంత్రి పార్థసారథి
- May 23, 2026
దోహా: ఖతార్ రాజధాని దోహాలో నిర్వహించిన బిజినెస్ మీట్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యాపార అవకాశాలపై ఆయన వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అనుకూల విధానాలు మరియు పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు.
దోహాలోని వ్యాపారవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులతో మంత్రి సమావేశమై, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి ఖతార్)

తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







