దోహాలో బిజినెస్ మీట్లో పాల్గొన్న ఏపీ మంత్రి పార్థసారథి
- May 23, 2026
దోహా: ఖతార్ రాజధాని దోహాలో నిర్వహించిన బిజినెస్ మీట్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యాపార అవకాశాలపై ఆయన వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అనుకూల విధానాలు మరియు పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు.
దోహాలోని వ్యాపారవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులతో మంత్రి సమావేశమై, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి ఖతార్)

తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







