సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- May 27, 2026
మస్కట్: ఉత్తర అల్ బతినా గవర్నరేట్లోని సోహార్ విలాయత్లో ఉన్న సుల్తాన్ ఖబూస్ మసీదులో హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఈద్ అల్ అదా ప్రార్థనలను నిర్వహించారు.
హిజ్ మెజెస్టి సుల్తాన్తో పాటు రాజకుటుంబ సభ్యులు, అల్ బుసైద్ ప్రముఖులు, మంత్రులు, సలహాదారులు, సుల్తాన్ సాయుధ దళాలు (SAF) మరియు ఇతర సైనిక, భద్రతా విభాగాల కమాండర్లు, స్టేట్ కౌన్సిల్ మరియు షురా కౌన్సిల్ సభ్యులు, అండర్ సెక్రటరీలు మరియు పౌరులు కూడా ఈద్ అల్ అదా ప్రార్థనల్లో పెద్దెత్తున పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









