సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- May 28, 2026
మినా: హజ్ చేయడానికి అనుమతులు లేకుండా 34 మందిని మక్కాకు తరలించడం ద్వారా హజ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, ఐదుగురు సౌదీ పౌరులు మరియు ఐదుగురు ప్రవాసులకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది. హజ్ భద్రతా దళాలు వారిని మక్కా ప్రవేశ ద్వారాల వద్ద పట్టుకున్నాయి.
అనుమతులు లేకుండా హజ్ యాత్ర చేసేందుకు విఫలయత్నం చేసి, రవాణా సౌకర్యం పొందిన వ్యక్తులపై SR20,000 వరకు జరిమానాలు కూడా విధించారు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత, ఆ ప్రవాసులను దేశం నుండి బహిష్కరించి, 10 సంవత్సరాల పాటు రాజ్యంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని రవాణా చేయడానికి ఉపయోగించిన వాహనాలను సీజ్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం







