సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- May 28, 2026
మినా: హజ్ చేయడానికి అనుమతులు లేకుండా 34 మందిని మక్కాకు తరలించడం ద్వారా హజ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, ఐదుగురు సౌదీ పౌరులు మరియు ఐదుగురు ప్రవాసులకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది. హజ్ భద్రతా దళాలు వారిని మక్కా ప్రవేశ ద్వారాల వద్ద పట్టుకున్నాయి.
అనుమతులు లేకుండా హజ్ యాత్ర చేసేందుకు విఫలయత్నం చేసి, రవాణా సౌకర్యం పొందిన వ్యక్తులపై SR20,000 వరకు జరిమానాలు కూడా విధించారు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత, ఆ ప్రవాసులను దేశం నుండి బహిష్కరించి, 10 సంవత్సరాల పాటు రాజ్యంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని రవాణా చేయడానికి ఉపయోగించిన వాహనాలను సీజ్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







