టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- June 03, 2026
హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్లోని బ్రిటిష్ హైకమిషన్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అడ్వైజర్ నళిని రాఘురామన్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారత్–యునైటెడ్ కింగ్డమ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, రాజకీయ, ఆర్థిక సహకారం, పరస్పర ఆసక్తి కలిగిన పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
సమావేశంలో తెలంగాణ రక్షణ సేనకు చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఇరు పక్షాలు స్నేహపూర్వక వాతావరణంలో అభిప్రాయాలు పంచుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







