అల్ జజర్లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- June 04, 2026
మస్కట్: అల్ జజర్లోని అల్ వుస్తా గవర్నరేట్లో ఉన్న వినియోగదారుల పరిరక్షణ విభాగం, అల్ వుస్తా మునిసిపాలిటీ అధికారులతో కలిసి అల్ జజర్లోని అనేక వాణిజ్య సంస్థలలో సంయుక్త తనిఖీలను నిర్వహించింది. వినియోగదారుల హక్కులు, వాణిజ్య కార్యకలాపాలను పర్యవేక్షించడం మరియు మార్కెట్లు నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా పని చేస్తున్నాయో లేదో తెలుసుకోవడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు.
అలాగే, నిత్యావసర వస్తువుల లభ్యతను మరియు వాటి ధరల స్థిరత్వాన్ని ధృవీకరించడంతో పాటు వినియోగదారుల హక్కులను పరిరక్షించే సురక్షితమైన వాణిజ్య వాతావరణాన్ని నిర్ధారించడం మరియు మార్కెట్ స్థిరత్వానికి మద్దతు ఇవ్వడం తనిఖీల లక్ష్యమన్నారు.
ఈ సందర్భంగా, ఆమోదించబడిన ప్రామాణిక నిర్దేశాలకు అనుగుణంగా లేని అనేక పురుగుమందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
తాజా వార్తలు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- అల్ జజర్లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్లో పేమెంట్స్..!!









