ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- June 07, 2026
మనామా: అత్యవసర హెచ్చరికలు మరియు నోటిఫికేషన్లు అందడానికి వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లను అందుబాటులో ఉన్న తాజా సాఫ్ట్వేర్ వెర్షన్కు అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ సూచించింది.
టెక్స్ట్ మెసేజ్ నోటిఫికేషన్ల ద్వారా వచ్చే కొన్ని హెచ్చరికలు, ముఖ్యంగా అర్ధరాత్రి తర్వాత వచ్చినప్పుడు, ఎల్లప్పుడూ సౌండ్ రాకపోవచ్చని తెలిపింది. పరికరాలు పూర్తిగా అప్డేట్గా లేకపోతే, ముఖ్యమైన హెచ్చరికలను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆండ్రాయిడ్ యూజర్లు అప్డేట్ల కోసం క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలని, అవి అందుబాటులోకి వచ్చిన వెంటనే ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు









