ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- June 07, 2026
మనామా: అత్యవసర హెచ్చరికలు మరియు నోటిఫికేషన్లు అందడానికి వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లను అందుబాటులో ఉన్న తాజా సాఫ్ట్వేర్ వెర్షన్కు అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ సూచించింది.
టెక్స్ట్ మెసేజ్ నోటిఫికేషన్ల ద్వారా వచ్చే కొన్ని హెచ్చరికలు, ముఖ్యంగా అర్ధరాత్రి తర్వాత వచ్చినప్పుడు, ఎల్లప్పుడూ సౌండ్ రాకపోవచ్చని తెలిపింది. పరికరాలు పూర్తిగా అప్డేట్గా లేకపోతే, ముఖ్యమైన హెచ్చరికలను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆండ్రాయిడ్ యూజర్లు అప్డేట్ల కోసం క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలని, అవి అందుబాటులోకి వచ్చిన వెంటనే ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







