పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉద్రిక్తత.. 30 మందికి పైగా మృతి
- June 09, 2026
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో (PoK) తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.ఆర్థిక, రాజకీయ సమస్యల పై నిరసనలు తెలుపుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) అనే సంస్థను అక్కడి ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ నిషేధించడంతో అల్లర్లు చెలరేగాయి. ఆదివారం రావల్కోట్లో ప్రదర్శనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో 30 మందికి పైగా మరణించగా, సుమారు 200 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో (PoK) తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆర్థిక, రాజకీయ సమస్యలపై నిరసనలు తెలుపుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) అనే సంస్థను అక్కడి ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ నిషేధించడంతో అల్లర్లు చెలరేగాయి. ఆదివారం రావల్కోట్లో ప్రదర్శనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో 30 మందికి పైగా మరణించగా, సుమారు 200 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ప్రారంభం
- మార్కెట్ లోకి రూ.500 ప్లాస్టిక్ నోట్లు? RBI క్లారిటీ
- 50 ఏళ్ల వయసు వచ్చే వరకు రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ!
- ప్రత్యేక రాష్ట్రం సాధించినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ప్రపంచ రికార్డు సృష్టించిన మేఘా ఇంజనీరింగ్ అద్భుతం..
- మహిళల ఆశీర్వాదంతో 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం: సీఎం రేవంత్
- వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..కూటమి ప్రభుత్వం పై విమర్శలు
- యూఏఈ లాటరీ గెలుచున్న సెక్యూరిటీ గార్డు
- షార్జా–మస్కట్ రూట్లో అదనపు సర్వీసులు









