అల్ ముగ్సైల్ రోడ్ బ్రిడ్జ్ 85% పూర్తి.. జూలైలో ప్రారంభం..!!
- June 10, 2026
సలాలా: సలాలాలోని విలాయత్లో అల్ ముగ్సైల్ రోడ్ మరియు బ్రిడ్జి నిర్మాణ ప్రాజెక్ట్ 85 శాతాం పూర్తయింది. జూలై ప్రారంభంలో వాహనాలకు అనుమతించనున్నారు. ఇది ట్రాఫిక్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని, ముఖ్య పర్యాటక ప్రాంతాలకు యాక్సెస్ను అందిస్తుందని, అదే సమయంలో ధోఫర్ గవర్నరేట్లో లాజిస్టికల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తుందని రవాణా, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఖమీస్ మొహమ్మద్ అల్ షమ్మఖీ తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ లో సుమారు 500 మీటర్ల పొడవున్న కాంక్రీట్ బ్రిడ్జి, 20 పిల్లర్లు మరియు 12 మీటర్ల ఎత్తులో రెండు సైడ్ అబ్ట్మెంట్ల సపోర్ట్ ఉందని ఆయన వివరించారు. ఇది అల్ ముగ్సైల్ వాటర్ఫ్రంట్, మర్నీఫ్ కేవ్ మరియు సహజ ఫౌంటైన్లతో సహా సమీపంలోని పర్యాటక ప్రదేశాలకు యాక్సెస్ను సులభతరం చేయడంతోపాటు అండర్ గ్రౌండ్ టన్నెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్లో ఆలీ వాక్వేకు కొత్త రూపు..!!
- ఖతార్లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







