అల్ ముగ్సైల్ రోడ్ బ్రిడ్జ్ 85% పూర్తి.. జూలైలో ప్రారంభం..!!
- June 10, 2026
సలాలా: సలాలాలోని విలాయత్లో అల్ ముగ్సైల్ రోడ్ మరియు బ్రిడ్జి నిర్మాణ ప్రాజెక్ట్ 85 శాతాం పూర్తయింది. జూలై ప్రారంభంలో వాహనాలకు అనుమతించనున్నారు. ఇది ట్రాఫిక్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని, ముఖ్య పర్యాటక ప్రాంతాలకు యాక్సెస్ను అందిస్తుందని, అదే సమయంలో ధోఫర్ గవర్నరేట్లో లాజిస్టికల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తుందని రవాణా, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఖమీస్ మొహమ్మద్ అల్ షమ్మఖీ తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ లో సుమారు 500 మీటర్ల పొడవున్న కాంక్రీట్ బ్రిడ్జి, 20 పిల్లర్లు మరియు 12 మీటర్ల ఎత్తులో రెండు సైడ్ అబ్ట్మెంట్ల సపోర్ట్ ఉందని ఆయన వివరించారు. ఇది అల్ ముగ్సైల్ వాటర్ఫ్రంట్, మర్నీఫ్ కేవ్ మరియు సహజ ఫౌంటైన్లతో సహా సమీపంలోని పర్యాటక ప్రదేశాలకు యాక్సెస్ను సులభతరం చేయడంతోపాటు అండర్ గ్రౌండ్ టన్నెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్..!!
- యూఏఈలో 42 డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై కొరడా..!!
- ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక.. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు
- రోడ్డుపై వాహనాలను వదిలేస్తే.. స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక..!!
- సోషల్ మీడియాలో పిల్లల దోపిడీ ఘటనలు పెరగడంపై OHRC ఆందోళన..!!
- భారత్ ఖాతాలో మరో మూడు మెడల్స్
- ఫోరెన్సిక్ సైన్స్ విజయవంతమైన నేర విచారణకు వెన్నెముక: డీజీపీ సీవీ ఆనంద్
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి







