పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి

- June 14, 2026 , by Maagulf
పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి

న్యూ ఢిల్లీ: పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి.పాన్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం కీలక నిబంధనలను అమలు చేస్తోంది. రూ.20 లక్షలకుపైగా ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, రూ.2 లక్షలకుపైగా విలువైన వస్తువులు లేదా సేవల కొనుగోలు, రూ.1 లక్షకుపైగా షేర్ల లావాదేవీలు, రూ.5 లక్షలకుపైగా విలువైన కారు లేదా బైక్ కొనుగోలు, డీమ్యాట్ ఖాతా ప్రారంభం వంటి లావాదేవీలకు పాన్ తప్పనిసరి చేసింది. పాన్ వివరాలు ఇవ్వకపోతే లావాదేవీలు ప్రాసెస్ కావు. తప్పుడు లేదా నకిలీ పాన్ వివరాలు సమర్పిస్తే రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. పాన్ ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com