పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- June 14, 2026
న్యూ ఢిల్లీ: పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి.పాన్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం కీలక నిబంధనలను అమలు చేస్తోంది. రూ.20 లక్షలకుపైగా ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, రూ.2 లక్షలకుపైగా విలువైన వస్తువులు లేదా సేవల కొనుగోలు, రూ.1 లక్షకుపైగా షేర్ల లావాదేవీలు, రూ.5 లక్షలకుపైగా విలువైన కారు లేదా బైక్ కొనుగోలు, డీమ్యాట్ ఖాతా ప్రారంభం వంటి లావాదేవీలకు పాన్ తప్పనిసరి చేసింది. పాన్ వివరాలు ఇవ్వకపోతే లావాదేవీలు ప్రాసెస్ కావు. తప్పుడు లేదా నకిలీ పాన్ వివరాలు సమర్పిస్తే రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. పాన్ ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షిస్తుంది.
తాజా వార్తలు
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్
- యెమెన్ సముద్ర జలాల్లో మునిగిన భారత కార్గో నౌక..
- 18 ఏళ్లకే గిన్నిస్ రికార్డు సృష్టించిన యువ ప్రొఫెసర్ నాథన్ థామస్
- గుజరాత్లో విజృంభిస్తున్న చాందీపురా వైరస్
- ఇక ఇంటింటికీ ఇంటర్నెట్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
- దుబాయ్ కార్ షోరూమ్ పేలుడు ఘటనలో మృతి చెందినది భారతీయుడే..
- టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం







