ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- June 14, 2026
మస్కట్: ఒమన్ తీరం వద్ద 14 మంది భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న'విరాట్ 1' అనే భారతీయ నౌక (mechanised sailing vessel) కనిపించకుండా పోయింది. ఈ ఘటనను పర్యవేక్షిస్తున్నట్లు ఒమన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ ఘటన గురించి తమకు సమాచారం అందిందని, ఒమన్ అధికారులు మరియు ఆ ప్రాంతంలో ఉన్న ఇతర నౌకల సహకారంతో గాలింపు మరియు సహాయక చర్యలను చేపట్టినట్టు రాయబార కార్యాలయం పేర్కొంది. నిరంతరం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్







