కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- June 18, 2026
ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ కోర్టు చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన మినిస్టర్ వైట్ షోరూమ్ను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా షోరూమ్ను పరిశీలించిన మంత్రులు, ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వ్యాపార సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు. స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనతో పాటు వ్యాపారాభివృద్ధికి ఇటువంటి సంస్థలు దోహదపడతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, ఆర్టీఏ సభ్యులు పడాల రాహుల్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, వ్యాపారవేత్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు.
మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు మరియు ప్రజాప్రతినిధులు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసి, సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన లులు చైర్మన్ యూసఫ్ అలీ
- కువైట్లో ఫ్యామిలీ విజిట్ వీసా నిబంధనల్లో మార్పులు..!!
- అల్ హల్లానియత్ దీవుల వద్ద నౌక ప్రమాదం..!!
- ఎనిమిదేళ్లుగా పెండింగ్లో మసీదుల నిర్మాణం.. నిరాశలో స్థానికులు..!!
- ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ను కొనుగోలు చేసిన సౌదీ నేతృత్వంలోని కన్సార్టియం..!!
- GCC పర్యాటకుల రాకతో ఖతార్ హాస్పిటాలిటీ రంగం వృద్ధి..!!
- అమెరికాలో లెట్యూస్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ .. యూఏఈలో ప్రభావంపై క్లారిటీ..!!
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్వో భాగస్వామ్యం..
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!







