నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- June 22, 2026
మస్కట్: అల్ ఖబూరా మరియు సహమ్ ప్రాంతాల్లోని (విలాయత్లలోని) వాణిజ్య సంస్థల నుండి రిఫ్రిజిరేషన్ యూనిట్లను వరుసగా దొంగిలించిన ఆరోపణలపై నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ విభాగం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఇద్దరు వ్యక్తులు ఆ రెండు ప్రాంతాల్లోని పలు దుకాణాల నుండి రిఫ్రిజిరేషన్ మరియు కూలింగ్ యూనిట్లను చోరీ చేశారు. ఫిర్యాదులు అందిన తర్వాత సీసీ కెమెరాల సాయంతో విచారణ చేపట్టిన పోలీసులు, ఇద్దరు అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!
- నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!







