నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- June 22, 2026
మస్కట్: అల్ ఖబూరా మరియు సహమ్ ప్రాంతాల్లోని (విలాయత్లలోని) వాణిజ్య సంస్థల నుండి రిఫ్రిజిరేషన్ యూనిట్లను వరుసగా దొంగిలించిన ఆరోపణలపై నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ విభాగం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఇద్దరు వ్యక్తులు ఆ రెండు ప్రాంతాల్లోని పలు దుకాణాల నుండి రిఫ్రిజిరేషన్ మరియు కూలింగ్ యూనిట్లను చోరీ చేశారు. ఫిర్యాదులు అందిన తర్వాత సీసీ కెమెరాల సాయంతో విచారణ చేపట్టిన పోలీసులు, ఇద్దరు అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- BRICS వాణిజ్య మంత్రుల సమావేశంలో యూఏఈ..
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ ట్యాంకర్పై ఇరాన్ దాడిని జీసీసీ తీవ్రంగా ఖండించింది
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ చమురు ట్యాంకర్పై క్షిపణి దాడి..బహ్రెయిన్ తీవ్ర ఖండన
- హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై క్షిపణి దాడి..సిబ్బంది సురక్షితం
- దుబాయ్లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్కు 2.7మిలియన్ కాల్స్..!!
- క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్..ప్రపంచంలో మూడో స్థానంలో ఒమన్..!!
- కింగ్ ఫహద్ రోడ్డులో వారం రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- నిర్మాణ పనుల శబ్దాలతో ఇబ్బందులు.. తెరపైకి కొత్త ప్రతిపాదన..!!
- ఖతార్లో సమ్మర్ సందడి.. కుటుంబాలతో ఎంజాయ్మెంట్కు స్వాగతం..!!







