నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- June 26, 2026
దోహా: రాస్ లఫాన్ ఘటనలో మరణించిన 12 మంది భారతీయులలో నలుగురి మృతదేహాలను భారత్ కు తరలించినట్లు ఖతార్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మిగిలిన ఎనిమిది మంది మృతదేహాలను కూడా వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ ప్రక్రియలో మృతుల కుటుంబాలకు మరియు సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని రాయబార కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన







