నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- June 26, 2026
దోహా: రాస్ లఫాన్ ఘటనలో మరణించిన 12 మంది భారతీయులలో నలుగురి మృతదేహాలను భారత్ కు తరలించినట్లు ఖతార్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మిగిలిన ఎనిమిది మంది మృతదేహాలను కూడా వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ ప్రక్రియలో మృతుల కుటుంబాలకు మరియు సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని రాయబార కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..!
- దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ‘ట్రంప్ టవర్స్’
- ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోకుండా సులభ చెల్లింపు మార్గాలు..దుబాయ్ పోలీసుల అవగాహన
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోసం గూఢచర్యం.. బహ్రెయిన్లో ఇద్దరికి జీవిత ఖైదు
- నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లతో లైసెన్స్కు దరఖాస్తు..27 మంది పై ఖతార్ నిషేధం
- తెలంగాణలో ముగిసిన SIR ప్రక్రియ!
- ప్రయాణికులకు మరింత భరోసా..5 కీలక సౌకర్యాలను ప్రకటించిన ఎమిరేట్స్
- కువైట్ లో శస్త్రచికిత్సలపై కొత్త నిబంధనలు..!!
- ఒమన్లో 2,944 మంది కార్మికులు డిపోర్ట్..!!







