మనీలాలో జరగనున్న విశ్వసుందరి పోటీలలో బాంబు పిలుస్తాం
- August 11, 2016
వచ్చే యేడాది ఫిలిప్పైన్స్ రాజధాన మనీలాలో విశ్వసుందరి (మిస్ యూనివర్స్) పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) సంస్థ నుంచి తీవ్ర ముప్పు పొంచివుంది. ముఖ్యంగా ఈ పోటీల్లో పాల్గొనే అందగత్తెలను చంపేస్తామని ఆ సంస్థ తీవ్రవాదులు హెచ్చరించారు. అంతేకాకుండా, ఈ పోటీలపై కూడా ఆత్మాహుతి దాడులు చేస్తామని ప్రకటించింది. కాగా, విశ్వసుందరి పోటీల్లో 16 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనున్నారు. వీరిలో ఐసీస్పై దాడులను ప్రొత్సహిస్తున్న దేశాలకు చెందిన అందగత్తెలను చంపుతామని ఐసీస్ ప్రకటించింది. అంతేకాదు ఐఎస్ ఫిలిఫ్సైన్స్ మద్దతుదారుల పేరుతో వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఆత్మాహుతి దాడులకు వాడే బెల్టులు, దుస్తులు ఎలా తయారు చేయాలో వివరించారు. మిస్ యూనివర్స్గా ఎంపిక అయిన వారిని ఖచ్చితంగా చంపాలని జిహాదీలకు ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









