ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన రుద్రమదేవి
- August 11, 2016
కాకతీయ వీరనారి రాణి 'రుద్రమ దేవి'. దర్శకుడు గుణశేఖర్ ఆ మహా సామ్రాజ్ఞి సాహస గాథను తెలుగు తెరపై అద్భుత దృశ్య కావ్యంగా చిత్రీకరించారు. అనుష్క, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచి అరుదైన రికార్డు సృష్టించింది. 'రుద్రమ దేవి' చిత్రాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. అత్యుత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో ఆస్కార్ అవార్డుల ఎంపిక కమిటీకి పంపింది. చిత్ర దర్శకుడు గుణశేఖర్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకొని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







