కృష్ణా పుష్కరాల సమయంలో మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవు: కొల్లు రవీంద్ర
- August 11, 2016
అత్యంత పవిత్రంగా జరుపుకొనే కృష్ణా పుష్కరాల్లో మద్యం అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు పుష్కరఘాట్ల వద్ద 24 గంటల పాటు 792 మంది ఎక్సైజ్ సిబ్బందితో పూర్తి నిఘా ఏర్పాటుచేసినట్లు చెప్పారు. 12 రోజుల పాటు చెక్పోస్టుల వద్ద తమ శాఖ సిబ్బంది నిరంతరం తనిఖీలు చేస్తారని తెలిపారు. ఘాట్ల వద్ద కంట్రోల్ రూం ఏర్పాటుచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూస్తామన్నారు. పుష్కర పరిసర ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు, గొడవలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







