సానియా-బోపన్న జోడీ క్వార్టర్ ఫైనల్స్కు
- August 11, 2016
రియో ఒలింపిక్స్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సానియా మీర్జా, రోహన్ బోపన్న జోడీ శుభారంభం చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన సమంత స్టోసర్, పీర్స్ జాన్ జంటపై 7-5, 6-4 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. ఈ విజయంతో సానియా-బోపన్న జోడీ క్వార్టర్ ఫైనల్స్కు చేరింది.
తాజా వార్తలు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్









