విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు పోర్టల్‌.

- August 11, 2016 , by Maagulf
విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు పోర్టల్‌.

ఉన్నత చదువుల నిమిత్తం వివిధ దేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులందరినీ ఒకతాటిపై తేవడానికి, వారికి కలిగే ఇబ్బందుల్ని పరిష్కరించడానికి భారత విదేశాంగ శాఖ ప్రత్యేకంగా మదద్‌(సహాయం) అనే పోర్టల్‌ను రూపొందించింది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించింది. ఈ పోర్టల్‌కు సంబంధించిన సమాచారాన్ని గురువారం విదేశాంగ శాఖ అడిషనల్‌ సెక్రటరీ ద్యానేశ్వర్‌ ఎం ములాయ్‌ సీఎస్‌ రాజీవ్‌ శర్మకు లేఖ ద్వారా తెలిపారు. రిజిసే్ట్రషన్‌ మాడ్యూల్‌ను www.madad.gov.inలో ఉంచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com