విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు పోర్టల్.
- August 11, 2016
ఉన్నత చదువుల నిమిత్తం వివిధ దేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులందరినీ ఒకతాటిపై తేవడానికి, వారికి కలిగే ఇబ్బందుల్ని పరిష్కరించడానికి భారత విదేశాంగ శాఖ ప్రత్యేకంగా మదద్(సహాయం) అనే పోర్టల్ను రూపొందించింది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఈ పోర్టల్కు సంబంధించిన సమాచారాన్ని గురువారం విదేశాంగ శాఖ అడిషనల్ సెక్రటరీ ద్యానేశ్వర్ ఎం ములాయ్ సీఎస్ రాజీవ్ శర్మకు లేఖ ద్వారా తెలిపారు. రిజిసే్ట్రషన్ మాడ్యూల్ను www.madad.gov.inలో ఉంచారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







