సానియా-బోపన్న జోడీ క్వార్టర్‌ ఫైనల్స్‌కు

- August 11, 2016 , by Maagulf
సానియా-బోపన్న జోడీ క్వార్టర్‌ ఫైనల్స్‌కు

 రియో ఒలింపిక్స్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సానియా మీర్జా, రోహన్‌ బోపన్న జోడీ శుభారంభం చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన సమంత స్టోసర్‌, పీర్స్‌ జాన్‌ జంటపై 7-5, 6-4 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. ఈ విజయంతో సానియా-బోపన్న జోడీ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com