ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- July 02, 2026
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రితో పలు అంశాల పై చర్చించినట్లు తెలిపారు.
సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, క్రమశిక్షణ, భారత అభివృద్ధి పట్ల అంకితభావం కలిగిన నాయకుడని కొనియాడారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడంతో పాటు ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రిని కలవడం తనకు గౌరవంగా భావిస్తున్నానని, దేశ ప్రగతి కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని తెలిపారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







