ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- July 02, 2026
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రితో పలు అంశాల పై చర్చించినట్లు తెలిపారు.
సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, క్రమశిక్షణ, భారత అభివృద్ధి పట్ల అంకితభావం కలిగిన నాయకుడని కొనియాడారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడంతో పాటు ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రిని కలవడం తనకు గౌరవంగా భావిస్తున్నానని, దేశ ప్రగతి కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని తెలిపారు.
తాజా వార్తలు
- మానవత్వానికి ప్రతీకగా ఖతార్ ప్రవాస తెలుగు సమాజం..
- తమిళ సినిమాల పై కీలక నిర్ణయం..
- తిరుమలలో ఎస్వీబీసీ కొత్త ఛైర్మన్గా శ్రీధర్ వర్మ బాధ్యతలు
- దోఫార్లో రాయల్ ఎయిర్ఫోర్స్ అత్యవసర ఆపరేషన్..!!
- 4 నెలల్లో 22 వేల మంది పాకిస్థానీల బహిష్కరణ..!!
- వియత్నాంలో కువైట్ పౌరులకు హెచ్చరికలు జారీ..!!
- యూఏఈలో ఓనం సందడి.. ఒక్క భోజనంలో 30 రకాల వంటకాలు..!
- బాంబు పేలుడు.. తీవ్ర ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్లో పిల్లలు, కుటుంబాలతో వెళ్లాల్సిన బెస్ట్ డెస్టినేషన్లు ఇవే..!
- ఇజ్రాయెల్ E1 సెటిల్మెంట్ నిలిపివేయాలి.. సౌదీతో పాటు 7 దేశాలు డిమాండ్..!!







