శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- July 02, 2026
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 20 మంది మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు ప్రయత్నించిన వీరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. తనిఖీల్లో భాగంగా వీసాలు నకిలీవని తేలడంతో, వారిని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఎయిర్పోర్టు పోలీసులు ఈ మహిళలను విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- 23 ఏళ్ల తర్వాత ఆన్స్ర్ మాల్ షార్జా నుంచి దుబాయ్, అబుదాబికు తరలింపు..
- మానవత్వానికి ప్రతీకగా ఖతార్ ప్రవాస తెలుగు సమాజం..
- తమిళ సినిమాల పై కీలక నిర్ణయం..
- తిరుమలలో ఎస్వీబీసీ కొత్త ఛైర్మన్గా శ్రీధర్ వర్మ బాధ్యతలు
- దోఫార్లో రాయల్ ఎయిర్ఫోర్స్ అత్యవసర ఆపరేషన్..!!
- 4 నెలల్లో 22 వేల మంది పాకిస్థానీల బహిష్కరణ..!!
- వియత్నాంలో కువైట్ పౌరులకు హెచ్చరికలు జారీ..!!
- యూఏఈలో ఓనం సందడి.. ఒక్క భోజనంలో 30 రకాల వంటకాలు..!
- బాంబు పేలుడు.. తీవ్ర ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్లో పిల్లలు, కుటుంబాలతో వెళ్లాల్సిన బెస్ట్ డెస్టినేషన్లు ఇవే..!







