గ్రాండ్ మాస్క్ క్రేన్ క్రాష్: 14 మంది ట్రయల్ ప్రారంభం
- August 12, 2016
మక్కాలో క్రేన్ కూలిన ప్రమాదంలో 11 మంది పిలిగ్రిమ్స్ ప్రాణాలు కోల్పోవడం వందలాది మంది గాయాలపాలవడం తెలిసిన విషయమే. ఈ ఘటనకు బాధ్యులుగా 8 దేశాలకు చెందిన 14 మందికి ట్రయల్ ప్రారంభమయ్యింది. ఆరుగురు సౌదీలు, ఇద్దరు పాకిస్తానీలు, ఓ కెనడియన్, జోర్డానియన్, పాలస్తీనియన్, ఈజిప్టియన్, జిసిసి జాతీయుడు ఒకరు, ఫిలిప్పినో జాతీయుడొకరు ట్రయల్లో ఉన్నారనీ, వీరిలో సౌదీకి చెందిన బిలియనీర్ కూడా ఉన్నారని తెలియవస్తోంది. అయితే వీరి వివరాలు బహిర్గతం కాలేదు. 1,350 టన్నుల క్రేన్ గ్రాండ్ మాస్క్లో కూలిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ని ఆపరేట్ చేస్తున్న కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన 170 మంది ఉద్యోగుల్ని ఈ కేసులో ఇప్పటికే విచారించారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







