గ్రాండ్ మాస్క్ క్రేన్ క్రాష్: 14 మంది ట్రయల్ ప్రారంభం
- August 12, 2016
మక్కాలో క్రేన్ కూలిన ప్రమాదంలో 11 మంది పిలిగ్రిమ్స్ ప్రాణాలు కోల్పోవడం వందలాది మంది గాయాలపాలవడం తెలిసిన విషయమే. ఈ ఘటనకు బాధ్యులుగా 8 దేశాలకు చెందిన 14 మందికి ట్రయల్ ప్రారంభమయ్యింది. ఆరుగురు సౌదీలు, ఇద్దరు పాకిస్తానీలు, ఓ కెనడియన్, జోర్డానియన్, పాలస్తీనియన్, ఈజిప్టియన్, జిసిసి జాతీయుడు ఒకరు, ఫిలిప్పినో జాతీయుడొకరు ట్రయల్లో ఉన్నారనీ, వీరిలో సౌదీకి చెందిన బిలియనీర్ కూడా ఉన్నారని తెలియవస్తోంది. అయితే వీరి వివరాలు బహిర్గతం కాలేదు. 1,350 టన్నుల క్రేన్ గ్రాండ్ మాస్క్లో కూలిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ని ఆపరేట్ చేస్తున్న కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన 170 మంది ఉద్యోగుల్ని ఈ కేసులో ఇప్పటికే విచారించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







