గ్రాండ్ మాస్క్ క్రేన్ క్రాష్: 14 మంది ట్రయల్ ప్రారంభం
- August 12, 2016
మక్కాలో క్రేన్ కూలిన ప్రమాదంలో 11 మంది పిలిగ్రిమ్స్ ప్రాణాలు కోల్పోవడం వందలాది మంది గాయాలపాలవడం తెలిసిన విషయమే. ఈ ఘటనకు బాధ్యులుగా 8 దేశాలకు చెందిన 14 మందికి ట్రయల్ ప్రారంభమయ్యింది. ఆరుగురు సౌదీలు, ఇద్దరు పాకిస్తానీలు, ఓ కెనడియన్, జోర్డానియన్, పాలస్తీనియన్, ఈజిప్టియన్, జిసిసి జాతీయుడు ఒకరు, ఫిలిప్పినో జాతీయుడొకరు ట్రయల్లో ఉన్నారనీ, వీరిలో సౌదీకి చెందిన బిలియనీర్ కూడా ఉన్నారని తెలియవస్తోంది. అయితే వీరి వివరాలు బహిర్గతం కాలేదు. 1,350 టన్నుల క్రేన్ గ్రాండ్ మాస్క్లో కూలిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ని ఆపరేట్ చేస్తున్న కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన 170 మంది ఉద్యోగుల్ని ఈ కేసులో ఇప్పటికే విచారించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!









