సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- July 08, 2026
మస్కట్: ఒమన్లోని అల్ ధాహిరా గవర్నరేట్లో సోషల్ మీడియా ద్వారా ఓ పౌరుడు దోపిడీకి గురయ్యాడు. అతడిపై దాడి చేసి, దోపిడీకి పాల్పడిన తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ముందుగా సోషల్ మీడియా వేదిక ద్వారా బాధితుడిని తమ వద్దకు రప్పించారని, అనంతరం అతనిపై దాడి చేసి, అతని వాహనంలో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను దోచుకెళ్లారని పోలీసులు తెలిపారు.
అంతటితో వదిలేయకండా.. దోచుకున్న వస్తువులను తిరిగి ఇవ్వాలంటే వివిధ మొత్తాల్లో డబ్బు చెల్లించాలని బాధితుడిని బెదిరిస్తూ బ్లాక్మెయిల్కు పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న అల్ ధాహిరా గవర్నరేట్ పోలీస్ కమాండ్ దర్యాప్తు చేపట్టి తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకుంది. వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







