వెస్ట్ ఇండీస్ పై టి20కి జట్టును ప్రకటించిన బిసిసిఐ
- August 12, 2016
అమెరికాలో వెస్టిండీస్పై పోరాడే టి20 ఇంటర్నేషనల్ మ్యాచ్లకోసం బిసిసిఐ జట్టును ప్రకటించింది. మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రహానే, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, అమిత్ మిశ్రా, స్టువర్ట్ బిన్నీ టీంలో ఉన్నారు. అమెరికాలో ఈ నెల 27,28 తేదీల్లో ఫ్లోరిడాలో భారత్, వెస్టిండీస్ రెండు టి20 మ్యాచ్లు ఆడనున్నాయి.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









