వెస్ట్ ఇండీస్ పై టి20కి జట్టును ప్రకటించిన బిసిసిఐ

- August 12, 2016 , by Maagulf
వెస్ట్ ఇండీస్ పై టి20కి జట్టును ప్రకటించిన బిసిసిఐ

అమెరికాలో వెస్టిండీస్‌పై పోరాడే టి20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకోసం బిసిసిఐ జట్టును ప్రకటించింది. మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రహానే, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, అమిత్ మిశ్రా, స్టువర్ట్ బిన్నీ టీంలో ఉన్నారు. అమెరికాలో ఈ నెల 27,28 తేదీల్లో ఫ్లోరిడాలో భారత్, వెస్టిండీస్ రెండు టి20 మ్యాచ్‌లు ఆడనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com