వెస్ట్ ఇండీస్ పై టి20కి జట్టును ప్రకటించిన బిసిసిఐ
- August 12, 2016
అమెరికాలో వెస్టిండీస్పై పోరాడే టి20 ఇంటర్నేషనల్ మ్యాచ్లకోసం బిసిసిఐ జట్టును ప్రకటించింది. మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రహానే, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, అమిత్ మిశ్రా, స్టువర్ట్ బిన్నీ టీంలో ఉన్నారు. అమెరికాలో ఈ నెల 27,28 తేదీల్లో ఫ్లోరిడాలో భారత్, వెస్టిండీస్ రెండు టి20 మ్యాచ్లు ఆడనున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







