పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలు, కీలక ప్రాంతాల్లో భదత్రను కట్టుదిట్టం చేశారు. జంట నగరాల్లో నిఘాను పెంచారు. సోమవారం ఉదయం గురుదాస్ పూర్ లో ఉగ్రవాదులు దాడి చేయడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. ఉగ్రవాద దాడిలో ఎస్పీ బల్జీత్ సింగ్ సహా 13 మంది మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
జంట నగరాల్లో నిఘాను పెంచారు
- July 27, 2015
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









