పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలు, కీలక ప్రాంతాల్లో భదత్రను కట్టుదిట్టం చేశారు. జంట నగరాల్లో నిఘాను పెంచారు. సోమవారం ఉదయం గురుదాస్ పూర్ లో ఉగ్రవాదులు దాడి చేయడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. ఉగ్రవాద దాడిలో ఎస్పీ బల్జీత్ సింగ్ సహా 13 మంది మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
జంట నగరాల్లో నిఘాను పెంచారు
- July 27, 2015
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







