న్యూయార్క్ స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్లో పాల్గొనున్న బాబా రాందేవ్
- August 13, 2016
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అమెరికాలో పర్యటించనున్నారు. న్యూయార్క్లో జరగనున్న 70వ స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్లో ఆయన పాల్గొంటారు. ఆగస్టు 21న నిర్వహించే ఈ పరేడ్కు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్(ఎఫ్ఐఏ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా అమెరికాలోని హూస్టన్ నగరంలో యోగా శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉత్తర అమెరికా పర్యటనలో భాగంగా ఆయన కెనడాలోని ఒంటారియో, హూస్టన్ నగరాల్లో పర్యటించి యోగా శిక్షకులు, సాధకులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







