అవయవాల మార్పిడి మాఫియా విషయమై బహ్రెయిన్ అప్రమత్తం!
- July 27, 2015
పెద్ద సంఖ్యలో బహ్రెయిన్ వాసులు కిడ్నీ మార్పిడి గురించి విదేశాలకు వెళ్తున్న నేపధ్యంలో, మెడికల్ టూరిజoను గురించి ఆరోగ్య శాఖాధికారులు కఠిన హెచ్చరికలు జారీచేశారు. 1997 సంవత్సరం నుడి నేటివరకు కిడ్నీ గురించి 123మంది పౌరులు విదేశాలకు వెళ్ళి వచ్చారు. వారిలో ఎక్కువమంది ఫిలిప్పైన్స్ లేదా ఇరాన్, మిగిలిన వారు పాకిస్తాన్, ఇండియా, ఈజిప్ట్, ఇరాక్, సిరియా లేదా బంగ్లాదేశ్ లకు వెళ్లారు. ఐతే వారిలో 26గురు తదనంతరం మరణించడం విషాదకరం. ఈ సందర్భంగా ట్రాన్స్ ప్లాంట్సెంటర్ హెడ్ డా. సౌమాయా అల్ ఘరీబ్, అవయవాలను ఇతరదేశాల నుండి కొనుగోలు చేయడాన్ని ఆపడానికి మరింత కఠిన నిబంధనలు అమలులోకి తేవాలని అభిప్రాయపడ్డారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









