అవయవాల మార్పిడి మాఫియా విషయమై బహ్రెయిన్ అప్రమత్తం!
- July 27, 2015
పెద్ద సంఖ్యలో బహ్రెయిన్ వాసులు కిడ్నీ మార్పిడి గురించి విదేశాలకు వెళ్తున్న నేపధ్యంలో, మెడికల్ టూరిజoను గురించి ఆరోగ్య శాఖాధికారులు కఠిన హెచ్చరికలు జారీచేశారు. 1997 సంవత్సరం నుడి నేటివరకు కిడ్నీ గురించి 123మంది పౌరులు విదేశాలకు వెళ్ళి వచ్చారు. వారిలో ఎక్కువమంది ఫిలిప్పైన్స్ లేదా ఇరాన్, మిగిలిన వారు పాకిస్తాన్, ఇండియా, ఈజిప్ట్, ఇరాక్, సిరియా లేదా బంగ్లాదేశ్ లకు వెళ్లారు. ఐతే వారిలో 26గురు తదనంతరం మరణించడం విషాదకరం. ఈ సందర్భంగా ట్రాన్స్ ప్లాంట్సెంటర్ హెడ్ డా. సౌమాయా అల్ ఘరీబ్, అవయవాలను ఇతరదేశాల నుండి కొనుగోలు చేయడాన్ని ఆపడానికి మరింత కఠిన నిబంధనలు అమలులోకి తేవాలని అభిప్రాయపడ్డారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







