గుండెపోటుతో హఠాన్మరణం పొందిన అబ్దుల్ కలాం
- July 27, 2015
ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఎ పి జె అబ్దుల్ కలాం గారు నేడు షిల్లాంగ్ లో గుండెపోటుతో మరణించారు. నేటి యువతకు ఎంతో స్పూర్తిదాయకంగా నిలిచిన ఒక మహామనిషి. చివరి క్షణం వరకూ కూడా ఆయన తన సందేశాన్ని యువతకు అందించారు. ఐఐఎం లో సందేశం ఇస్తూ మరణాన్ని పొందిన అపర మేధావి. వారి మృతికి మాగుల్ఫ్.కామ్ వారి ప్రగాఢ సంతాపం.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









