గుండెపోటుతో హఠాన్మరణం పొందిన అబ్దుల్ కలాం
- July 27, 2015
ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఎ పి జె అబ్దుల్ కలాం గారు నేడు షిల్లాంగ్ లో గుండెపోటుతో మరణించారు. నేటి యువతకు ఎంతో స్పూర్తిదాయకంగా నిలిచిన ఒక మహామనిషి. చివరి క్షణం వరకూ కూడా ఆయన తన సందేశాన్ని యువతకు అందించారు. ఐఐఎం లో సందేశం ఇస్తూ మరణాన్ని పొందిన అపర మేధావి. వారి మృతికి మాగుల్ఫ్.కామ్ వారి ప్రగాఢ సంతాపం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







