తెలంగాణాకు విచ్చేసిన మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్లు

- August 14, 2016 , by Maagulf
తెలంగాణాకు విచ్చేసిన మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్లు

ఎంపీ కేవీపీ రాంచంద్రారావు తండ్రి రచించిన 'పద్మనాయక చరిత్ర' పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను విద్యాసాగర్‌రావు, రోషయ్య కొనియాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com