త్వరలో భారతీయుడు స్వీకెల్
- August 14, 2016
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన సినిమా 'భారతీయుడు'. అప్పట్లో ఈ సినిమా ఎన్నో సంచలనాలను నమోదు చేసింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచనలో నిర్మాత ఏ.ఎం.రత్నం ఉన్నాడట. దర్శకుడు శంకర్ ను కలిసి ఈ సీక్వెల్ చేయాలని అడిగాడని అందుకు శంకర్ కూడా సిద్దమే అని 'రోబో 2.0' చిత్రం తరువాత స్క్రిప్ట్ వర్క్ ప్రారంభిస్తానని అన్నట్లు టాక్. ఇక ఈ సినిమాని దాదాపు రూ.200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









