త్వరలో భారతీయుడు స్వీకెల్
- August 14, 2016
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన సినిమా 'భారతీయుడు'. అప్పట్లో ఈ సినిమా ఎన్నో సంచలనాలను నమోదు చేసింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచనలో నిర్మాత ఏ.ఎం.రత్నం ఉన్నాడట. దర్శకుడు శంకర్ ను కలిసి ఈ సీక్వెల్ చేయాలని అడిగాడని అందుకు శంకర్ కూడా సిద్దమే అని 'రోబో 2.0' చిత్రం తరువాత స్క్రిప్ట్ వర్క్ ప్రారంభిస్తానని అన్నట్లు టాక్. ఇక ఈ సినిమాని దాదాపు రూ.200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







