70వ స్వాతంత్య్ర దిన వేడుకలు: తెలంగాణ
- August 15, 2016
70వ స్వాతంత్య్ర దిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవనలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జాతీయ పతాకాన్ని, తర్వాత పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగాల ఫలితమే స్వాతంత్యం అని నాయిని అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఉన్నో ఉద్యమాలు చేసినట్లు చెప్పారు. తెరాస అధికారంలోకి వచ్చాక మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి గొప్ప పథకాలు ప్రారంభించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









