పార్కింగ్ పీజుల పెంపు: అక్రమ పార్కింగ్పై కొరడా
- August 15, 2016
వాహనదారులు తమ వాహనాల్ని అమ్మకం కోసం పబ్లిక్ ప్లేస్లలో పెడితే, తక్షణం 500 ఒమన్ రియాల్స్ జరీమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త నిర్ణయాన్ని మస్కట్ మునిసిపాలిటీ ఛైర్మన్ ఎంగ్ మొహసెన్ బిన్ మొహమ్మద్ అల్ షేక్ వెల్లడించారు. పలు నిబంధనల ఉల్లంఘనకు గాను ప్రస్తుతం 10 నుంచి 500 ఒమన్ రియాల్స్ వరకు జరీమానా విధిస్తున్నారు. పార్కింగ్ పీజు కూడా 50 బైజా (నిమిషానికి) నుండి 100 బైజా వరకు పెంచారు. ఎస్ఎంఎస్ ద్వారా పార్కింగ్ ఫీజ చెల్లింపు కూడా 30 నిమిషాలకు 100 బైజా చేశారు. ఆగస్ట్ 3 నుంచి ఈ రుసుములు వర్తిస్తున్నాయి. అంతర్జాతీయంగా పతనమైన ముడిచమురు ధరల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









