పార్కింగ్ పీజుల పెంపు: అక్రమ పార్కింగ్పై కొరడా
- August 15, 2016
వాహనదారులు తమ వాహనాల్ని అమ్మకం కోసం పబ్లిక్ ప్లేస్లలో పెడితే, తక్షణం 500 ఒమన్ రియాల్స్ జరీమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త నిర్ణయాన్ని మస్కట్ మునిసిపాలిటీ ఛైర్మన్ ఎంగ్ మొహసెన్ బిన్ మొహమ్మద్ అల్ షేక్ వెల్లడించారు. పలు నిబంధనల ఉల్లంఘనకు గాను ప్రస్తుతం 10 నుంచి 500 ఒమన్ రియాల్స్ వరకు జరీమానా విధిస్తున్నారు. పార్కింగ్ పీజు కూడా 50 బైజా (నిమిషానికి) నుండి 100 బైజా వరకు పెంచారు. ఎస్ఎంఎస్ ద్వారా పార్కింగ్ ఫీజ చెల్లింపు కూడా 30 నిమిషాలకు 100 బైజా చేశారు. ఆగస్ట్ 3 నుంచి ఈ రుసుములు వర్తిస్తున్నాయి. అంతర్జాతీయంగా పతనమైన ముడిచమురు ధరల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







