ఒమాన్కు చేరిన నధీరా అల్ హార్థీ భౌతికకాయం..!!
- August 02, 2026
మస్కట్: దివంగత నధీరా అల్ హార్థీ భౌతికకాయం ఒమాన్కు చేరుకుంది. ఈ సందర్భంగా ఒమాన్కు చెందిన లాజిస్టిక్స్ సంస్థ ట్రాన్స్ఓమ్ (TRANSOM) ఆమెకు ఘనంగా నివాళులర్పించింది.
ఈ మేరకు సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో ఒక పోస్ట్ చేసింది. "నధీరా అల్ హార్థీ స్వదేశానికి తిరిగి వచ్చిన ఈ వేళ, మనం ఈ ప్రపంచానికి వదిలి వెళ్లే గొప్ప వారసత్వం మనం చూపిన దయ, మనం తాకిన జీవితాలేనని మరోసారి గుర్తు చేసింది" అని పేర్కొంది.
అలాగే నధీరా కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంస్థ ప్రగాఢ సానుభూతి తెలిపింది. నధీరా జ్ఞాపకాలు ఆమెను తెలిసిన ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఆమె కోసం చేసే ప్రతి హృదయపూర్వక ప్రార్థన ఆమెకు శాశ్వత కానుకగా నిలుస్తుందని ట్రాన్స్ఓమ్ తన సందేశంలో పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిస్థితులపై సల్మాన్–ట్రంప్ చర్చలు..!!
- 'ఈసా ది గ్రేట్'కు స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల..!!
- కువైట్లో విజిట్ వీసాతో రెసిడెన్సీ పర్మిట్..KD150..!!
- ఒమాన్కు చేరిన నధీరా అల్ హార్థీ భౌతికకాయం..!!
- ఖతార్లో వ్యాపార ప్రారంభానికి ప్రత్యేక సహాయ కేంద్రం..!!
- యూఏఈలో సమ్మర్ స్టేకేషన్లకు భారీ ఆఫర్లు..!!
- అత్యంత వైభవంగా గీతం 17వ స్నాతకోత్సవం
- NEET UG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- అమెరికా వీసాల పై ట్రంప్ సర్కార్ కఠిన నిర్ణయం
- కేరళ: కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి..







