జెడ్డా నగరంలో చిక్కుకున్న 1100 మంది భారతీయులు
- August 16, 2016
అరబ్ దేశాల్లో భారతీయుల కష్టాలు తీరండం లేదు. తాజాగా సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో 1100 మంది భారతీయులు చిక్కుకున్నారు. జెడ్డాలోని సఫర్ జైలులో వీరిని సౌదీ అధికారులు బంధించారు. అక్రమ వలసదారులుగా గుర్తించి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. బాధితుల్లో ఎక్కువమంది తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారున్నారు. పొట్టకూటి కోసం పరాయి దేశం వెళ్లి కష్టాల్లో చిక్కుకున్న వందలాది మంది భారతీయులు తిరిగి స్వదేశానికి వచ్చే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







