మొత్తం 115 విమానాలు హజ్యాత్రకు..
- August 17, 2016
హజ్ యాత్రి కుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన సదుపాయాలపై అధికారులు ట్రయల్రన నిర్వహించారు. హజ్ హౌజ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు బుధవారం ట్రయల్రన నిర్వహించినట్లు టీ. మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఉమర్జలీల్ తెలిపారు. 21 నుంచి హజ్యాత్రికులతో విమా నాలు జెడ్డా వెళ్లనున్నాయని చెప్పారు. మొత్తం 115 విమానాలు హజ్యాత్రికులను తరలించను న్నట్లు తెలిపారు. ట్రయల్రనలో షుకూర్, ఏపీ హజ్కమిటీ అధికారి లియాఖతఅలీ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







