మొత్తం 115 విమానాలు హజ్యాత్రకు..
- August 17, 2016
హజ్ యాత్రి కుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన సదుపాయాలపై అధికారులు ట్రయల్రన నిర్వహించారు. హజ్ హౌజ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు బుధవారం ట్రయల్రన నిర్వహించినట్లు టీ. మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఉమర్జలీల్ తెలిపారు. 21 నుంచి హజ్యాత్రికులతో విమా నాలు జెడ్డా వెళ్లనున్నాయని చెప్పారు. మొత్తం 115 విమానాలు హజ్యాత్రికులను తరలించను న్నట్లు తెలిపారు. ట్రయల్రనలో షుకూర్, ఏపీ హజ్కమిటీ అధికారి లియాఖతఅలీ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







