షిర్డీలో 'ప్లాన్ దర్శన్'ను మూడు నెలల్లో...
- August 17, 2016
షిర్డీ సాయిబాబా దర్శనానికి భక్తులు గంటల తరబడి క్యూలో వేచి చూసే ఇబ్బందులు తొలగనున్నాయి. తిరుమల తరహాలో ముందస్తుగా పేర్లు నమోదు చేసుకునే సదుపాయాన్ని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్(ఎస్ఎస్ఎస్టీ) ప్రవేశపెట్టనుంది. ఇకపై భకులు తమ విలువైన సమయం వృథా కాకుండా ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవచ్చని ట్రస్ట్ కొత్త చైర్మన్ సురేష్ హవారే వెల్లడించారు. ఇందులో భాగంగా 'ప్లాన్ దర్శన్'ను మూడు నెలల్లో ప్రవేశపెట్టనున్నామని విలేకరులకు తెలిపారు. పేర్ల నమోదు కోసం డిజిటల్ మీడియాతో పాటు ఇతర బుకింగ్ కేంద్రాలను వినియోగించుకుంటామన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







