షిర్డీలో 'ప్లాన్ దర్శన్'ను మూడు నెలల్లో...
- August 17, 2016
షిర్డీ సాయిబాబా దర్శనానికి భక్తులు గంటల తరబడి క్యూలో వేచి చూసే ఇబ్బందులు తొలగనున్నాయి. తిరుమల తరహాలో ముందస్తుగా పేర్లు నమోదు చేసుకునే సదుపాయాన్ని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్(ఎస్ఎస్ఎస్టీ) ప్రవేశపెట్టనుంది. ఇకపై భకులు తమ విలువైన సమయం వృథా కాకుండా ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవచ్చని ట్రస్ట్ కొత్త చైర్మన్ సురేష్ హవారే వెల్లడించారు. ఇందులో భాగంగా 'ప్లాన్ దర్శన్'ను మూడు నెలల్లో ప్రవేశపెట్టనున్నామని విలేకరులకు తెలిపారు. పేర్ల నమోదు కోసం డిజిటల్ మీడియాతో పాటు ఇతర బుకింగ్ కేంద్రాలను వినియోగించుకుంటామన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!







