ఒమన్ లో భారత నర్సు హత్య కేసులో భర్త ప్రమేయం లేదని విడుదల
- August 18, 2016
మస్క్యాట్: గత ఏప్రిల్ 21 వ తేదీన ఒమన్ లో 25 ఏళ్ల భారతీయ నర్సు దారుణ హత్యకు గురైన కేసులో అనుమానితుడైన ఆమె భర్తని నిర్బంధం నుండి విడుదల చెయ్యబడ్డారు.
ఎల్.టీ. తన భార్యను హత్య చేసినట్లుగా అనుమానించడంతో దాదాపు నాలుగు నెలల కాలంగా ఒమన్ జైలులో ఉండిపోయారు.తన భార్య హత్య చేసాడనడానికి ఎటువంటి ఆధారం లభించకపోవడంతో ఆ భర్తని విడుదల చేస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ అధికారి " మా గల్ఫ్ డాట్ కామ్ " కి తెలిపారు. అయితే , ఆమెను చంపిన హంతకుడు గూర్చి ఇప్పటికీ పరిశోధన కొనసాగుతుందని, అధికారికంగా మరిన్నీ వివరాలు ఇవ్వలేదని ఆ పొలిసు అధికారి పేర్కొన్నారు. హత్యకు గురైన నర్స్ చిక్కు రాబర్ట్ (25) దక్షిణ భారతదేశం లోని కేరళ రాష్ట్రం నుండి ఉద్యోగం నిమిత్తం వచ్చిన ఆమెను ఏప్రిల్ 21 వ తేదీన ఒమాన్ లో దక్షిణాన శలాలః ప్రావిన్స్ లో ఆమె నివాసంలో దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ఎల్.టీ. ప్రమేయం లేదని, తాను ఈ దారుణం చేయలేదని ఒప్పుకోవడం లేదని ఒమన్ పోలీసులు నివేదించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







