రాజ్‌భవన్‌లో రాఖీపౌర్ణమి వేడుకలు.!

- August 18, 2016 , by Maagulf
రాజ్‌భవన్‌లో రాఖీపౌర్ణమి వేడుకలు.!

రాజ్‌భవన్‌లో రాఖీపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలు, విద్యార్థినులు రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల బంధానికి రాఖీ ప్రతిక అన్నారు. ఆడపిల్లలను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.అత్యాచారం ఘటనల్లో బాధితులను కాకుండా నిందితులను మీడియా హైలెట్ చేయాలని గవర్నర్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com