రాజ్భవన్లో రాఖీపౌర్ణమి వేడుకలు.!
- August 18, 2016
రాజ్భవన్లో రాఖీపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలు, విద్యార్థినులు రాజ్భవన్కు చేరుకుని గవర్నర్కు రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల బంధానికి రాఖీ ప్రతిక అన్నారు. ఆడపిల్లలను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.అత్యాచారం ఘటనల్లో బాధితులను కాకుండా నిందితులను మీడియా హైలెట్ చేయాలని గవర్నర్ అన్నారు.
తాజా వార్తలు
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్లో వాకింగ్, సైక్లింగ్కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!







